తెలంగాణా ఉద్యోగులకు కె.సి.ఆర్ స్వీట్ న్యూస్!!
- May 09, 2018
తెలంగాణా:ఈ నెల 14న జరగబోయే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని ప్రకటనలు చేయనున్నారు. ఆ రోజున వేతన సవరణ సంఘం ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మొత్తం 18 డిమాండ్లపై చర్చలు జరపనున్నారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తనున్న 36 డిమాండ్లపై కూడా కేసీఆర్ స్పందించనున్నారని సమాచారం. ఇందులో ముఖ్యంగా పదవీ విరమణ వయసు పెంపు, బదిలీలు, పెన్షన్ స్కీం వంటి పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు సానుకూల ఫలితాలనిస్తాయని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..