నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలతో రెండు దేశాల్లో రాజకీయ దుమారం
- May 12, 2018
ముంబై మారణకాండలో పాకిస్థాన్ ప్రమేయం ఉందని ప్రకటించి సంచలనం రేపారు పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్. 2008 నవంబరు 26న ముంబైకి వెళ్లినది పాకిస్థానీ ఉగ్రవాదులేనని డాన్ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొనడం రెండు దేశాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. ''ప్రభుత్వాలతో పరోక్ష సంబంధం ఉన్న ఉగ్రవాద తండాలు విశృంఖలంగా చెలరేగి సరిహద్దులు దాటడానికి అనుమతించడం సరైన చర్యేనా? ముంబైలో 150 మందిని ఊచకోత కోసేందుకు సహకరించడం కరెక్టేనా? అందుకే మనం ప్రపంచదేశాల్లో ఏకాకి అయ్యాం. ఈ పరిస్థితి మారాలి'' అని నవాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







