నవాజ్ షరీఫ్ వ్యాఖ్యలతో రెండు దేశాల్లో రాజకీయ దుమారం
- May 12, 2018
ముంబై మారణకాండలో పాకిస్థాన్ ప్రమేయం ఉందని ప్రకటించి సంచలనం రేపారు పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్. 2008 నవంబరు 26న ముంబైకి వెళ్లినది పాకిస్థానీ ఉగ్రవాదులేనని డాన్ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొనడం రెండు దేశాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. ''ప్రభుత్వాలతో పరోక్ష సంబంధం ఉన్న ఉగ్రవాద తండాలు విశృంఖలంగా చెలరేగి సరిహద్దులు దాటడానికి అనుమతించడం సరైన చర్యేనా? ముంబైలో 150 మందిని ఊచకోత కోసేందుకు సహకరించడం కరెక్టేనా? అందుకే మనం ప్రపంచదేశాల్లో ఏకాకి అయ్యాం. ఈ పరిస్థితి మారాలి'' అని నవాజ్ షరీఫ్ అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!







