బీజేపీ సంచలన నిర్ణయం ..ఏపీ బీజేపీలో అనూహ్య పరిణామం
- May 13, 2018
ఏపీలో బీజేపీని వీడి వైసీపీలో చేరతారని ప్రచారం జరిగిన కన్నా లక్ష్మీనారాయణ అనూహ్యంగా అదే పార్టీకి అధ్యక్షుడయ్యారు. కన్నాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తూ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. అటు అధ్యక్ష రేసులో మొదటి నుంచి ముందున్న సోము వీర్రాజుకు, రాష్ట్ర ఎన్నికల కమిటీ కన్వీనర్ పదవి ఇచ్చారు.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







