కంపెనీలకు మిడ్ డే బ్రేక్ జారీ చేసిన ఒమన్ కామర్స్ ఛాంబర్
- May 15, 2018
మస్కట్: కార్మికులు అత్యధిక ఉష్ణోగ్రతలకు గురికాకుండా మధ్యాహ్నం 12.30 నిమిషాల నుంచి 3.30 నిమిషాల వరకు ఎలాంటి పనీ చేయకూడదంటూ ఒమన్స్ కామర్స్ రెగ్యులేటరీ అథారిటీ కంపెనీలను హెచ్చరించింది. కన్స్ట్రక్షన్ సైట్స్లో బయట పనిచేసేవారికి ఇది వర్తిస్తుంది. ఆర్టికల్ 16 - రెగ్యులేషన్ ఆఫ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ప్రకారం జూన్, జులై ఆగస్ట్లలో ప్రతి యేడాదీ కార్మికులకు మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 వరకు పనిచేయకుండా బ్రేక్ ఇవ్వాల్సి వుంటుంది. గత వారం రోజులుగా సుల్తానేట్ పరిధిలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. సౌదీ అరేబియా నుంచి వస్తోన్న వేడి గాలుల కారణంగా మస్కట్లో వేడి మరింత తీవ్రతరమవుతున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







