ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఐదుగురు ఏపీ విద్యార్ధులు
- May 17, 2018
అమరావతి: ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్ధులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగికి చెందిన జె. ప్రవీణ్, తూర్పుగోదావరి జిల్లా కొత్తూరుకు చెందిన భానుసూర్యప్రకాశ్, విశాఖపట్టణం జిల్లా గోలుగొండకు చెందిన జి. రాజు, నెల్లూరు జిల్లా చిట్టేడు గ్రామానికి చెందిన వెంకటేశ్, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలకు చెందిన ప్రసన్న అనే విద్యార్ధులు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ఈ విద్యార్ధులకు గత రెండు సంవత్సరాలుగా శిఖరారోహణలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా శిక్షణ ఇచ్చారు. కాగా... ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన విద్యార్ధులకు ప్రభుత్వ యంత్రాంగం అభినందనలు తెలిపింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









