రాజీవ్గాంధీకి కుటుంబం నివాళులు
- May 20, 2018
న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 27వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, నియాగాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ఢిల్లీలోని రాజీవ్ స్మారకం వద్ద నివాళులు సోమవారం ఆర్పించారు. 'పగ, ద్వేషం వంటి వాటిని కలిగి ఉన్నవారు జైలులో ఉన్నట్టేనని నా తండ్రి నేర్పించారు. ప్రతి ఒక్కరిపై ప్రేమాభిమానాలు, గౌరవం చూపించాలి.'' అని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కాంగ్రెస్ నేతలు రాజీవ్కు నివాళులర్పించారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







