స్మగ్లింగ్పై ఉక్కుపాదం: 30 మంది అరెస్ట్
- May 21, 2018
జెడ్డా:సౌదీ బోర్డర్ గార్డ్స్, 1,117 కిలోగ్రాముల హాషిస్ని స్మగుల్ చేస్తున్న 30 మందిని అరెస్ట్ చేశారు. మే 7 నుంచి 19 వరకు నిర్వహించిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో హాషిస్ డ్రగ్స్ దొరికాయి బోర్డర్ సెక్యూరిటీ గార్డ్స్కి. వివిధ దేశాలకు చెందిన 30 మంది స్మగ్లర్స్ని అరెస్ట్ చేసినట్లు బోర్డర్ సెక్యూరిటీ గార్డ్స్ వెల్లడించింది. బోర్డర్ గార్డ్స్ అధికార ప్రతినిథి కల్నల్ సహీర్ అల్ హార్బి మాట్లాడుతూ, అరెస్టయినవారిలో 13 మంది ఇథియోపియన్లు, ఆరుగురు సోమాలీలు, 11 మంది యెమనీలు వున్నారనీ, వీరిని విచారణ నిమిత్తం సంబంధిత అథారిటీస్కి అప్పగించడం జరిగిందని అన్నారు. బోర్డర్ గార్డ్స్ అత్యంత సమర్థవంతంగా ఈ తరహా నేరాల్ని అదుపు చేయగలుగుతున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







