నిఫా వైరస్: కేరళకు వెళ్ళొద్దని బహ్రెయిన్ హెచ్చరిక
- May 23, 2018
బహ్రెయిన్ జాతీయులు భారతదేశంలోని కేరళకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో భయంకరమైన నిఫా వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైలోని బహ్రెయిన్ కాన్సులేట్ ఈ హెచ్చరికను ట్విట్టర్ ద్వారా తమ పౌరులకు చేయడం జరిగింది. సాధారణ ఫ్లూ తరహాలోనే ఈ నిఫా వైరస్ సోకినవారిలో లక్షణాలు కన్పిస్తాయి. 10 మంది ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా, 9 మంది నిఫా వైరస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. కేరళ పొరుగు రాష్ట్రమైన కర్నాటకలోనూ నిఫా వైరస్కి సంబంధించిన హెచ్చరికలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..