దోఫార్ లో ఉద్యోగులకు 3 రోజుల సెలవు
- May 26, 2018మస్కట్: మెకును తుపాను నేపథ్యంలో మెజెస్టీ సుల్తాన్ కబూస్ బిన్ సైద్, మూడు రోజులపాటు అధికారిక సెలవుకు ఆదేశాలు జారీ చేశారు. దోఫార్ గవర్నరేట్ పరిధిలోని ఉద్యోగులకు ఈ లీవ్ వర్తిస్తుంది. అయితే ఈ సెలవుల నుంచి కొన్ని శాఖలకు మినహాయింపునిచ్చారు. మరోపక్క, ప్రైవేటు సంస్థలకు సైతం సెలవుల్ని ప్రకటించారు. తుపాను బీభత్సం నేపథ్యంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క, తుపాను మిగిల్చిన బీభత్సం నుంచి తేరుకోవడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి. తప్పిపోయినవారి కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడ్డవారికి తక్షణ వైద్య సహాయం అందేలా ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు