మెకును తుపాన్ ఎఫెక్ట్: 12 ఏళ్ళ బాలిక మృతి చెందింది
- May 26, 2018మస్కట్: సైక్లోన్ మెకును గాలుల ధాటికి ఓ విద్యార్థిని గోడకు బలంగా గుద్దుకుని, తీవ్ర గాయాల పాలయి మృతి చెందింది. సుల్తాన్ కబూస్ ఆసుపత్రిలో బాలిక తుది శ్వాస విడిచిందని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించారు. తుపాను నేపథ్యంలో దోఫార్ రెసిడెంట్స్, అప్రమత్తంగా వుండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్క్ చేయొద్దని వారు హెచ్చరించారు. కేటగిరీ 2కి చెందిన తుపాను మెకును కారణంగా భారీ వర్షాలు, భయంకరమైన వేగంతో గాలులు వీస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తుపాను తీవ్రత తగ్గే వరకు సురక్షితమైన ప్రాంతాల్లో వుండాలని ప్రజలకు అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!
- తిరిగి విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ క్యాబిన్ సిబ్బంది!
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం