ఆ నాలుగు దేశాలతో సంబందాలు తెంచుకున్న ఖతార్
- May 27, 2018సౌదీ అరేబియా, యునైటెడ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, ఈజిప్ట్ దేశాలు ఖతార్తో సంబంధాలు తెంచుకుని ఏడాది పూర్తవుతోంది. తాజాగా ఖతార్, ఆ నాలుగు దేశాలతో సంబంధాల్ని పూర్తిగా తెంచేసుకునే క్రమంలో ఆయా దేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యే వస్తువుల్ని విక్రయించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. ఖతార్ ఎకానమీ మినిస్ట్రీ ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. బ్యాన్ చేయబడిన దేశాలకు చెందిన వస్తువుల్ని గుర్తించేందుకోసం ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతాయి. తీవ్రవాదానికి మద్దతిస్తోందంటూ ఖతార్పై గత జూన్ 5న సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్ట్ తెగతెంపులు చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కువైట్, ఒమన్ నుంచి ఇంపోర్ట్ రూట్స్ని ఏర్పాటు చేసుకుంది ఖతార్. అలాగే ఇరాన్, టర్కీల నుంచి గూడ్స్ని కొనుగోలు చేస్తోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ