9మంది పౌరులను కాల్చేసిన ఆఫ్ఘన్ సైన్యం
- May 29, 2018
అఫ్గానిస్థాన్ భద్రతా సిబ్బంది 9 మంది అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. తూర్పు అఫ్గాన్ ప్రాంతంలో సోదాలు చేపట్టిన భద్రతా బలగాలు చేపట్టిన పొరపాటుగా జరిపిన కాల్పులలో 9 మంది మృతి చెందారు. వీరిలో స్థానిక పోలీసు కమాండర్ కూడా ఉన్నారు. చపార్హర్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రావిన్స్ గవర్నర్ హయతుల్లా హయత్ చెప్పారు. ఈ కాల్పుల్లో మరో ఎనిమిది మంది గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







