9మంది పౌరులను కాల్చేసిన ఆఫ్ఘన్ సైన్యం
- May 29, 2018
అఫ్గానిస్థాన్ భద్రతా సిబ్బంది 9 మంది అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. తూర్పు అఫ్గాన్ ప్రాంతంలో సోదాలు చేపట్టిన భద్రతా బలగాలు చేపట్టిన పొరపాటుగా జరిపిన కాల్పులలో 9 మంది మృతి చెందారు. వీరిలో స్థానిక పోలీసు కమాండర్ కూడా ఉన్నారు. చపార్హర్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ప్రావిన్స్ గవర్నర్ హయతుల్లా హయత్ చెప్పారు. ఈ కాల్పుల్లో మరో ఎనిమిది మంది గాయపడ్డారని తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..