నిజ్వా ఇండియన్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
- May 31, 2018
మస్కట్: నిజ్వా ఇండియన్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపించారు. 52 మంది విద్యార్థుల్లో 32 మంది డిస్టింక్షన్లో పాస్ కాగా, 46 శాతం మందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. 94.4 శాతం మార్కులతో అర్చా దిలీప్ కుమార్ టాప్ ప్లేస్ దక్కించుకోగా, నందు శ్రీకుమార్ (93.4 శాతంతో) రెండో ప్లేస్ దక్కించుకోవడం జరిగింది. మార్వా ఫాజెల్, ఫాసిత్, ఎలియాస్ మాథ్యూ మూడో స్థానం దక్కించుకున్నారు. సబ్జెక్ట్ టాపర్స్ - మర్వా ఫాజెల్ (95 ఇంగ్లీష్, 97 మలయాళం), శ్రీనిధి (956 హిందీ, 97 సోషల్), షమ్మామ్మా (91 అరబిక్), ఫాసిత్ (97 సోషల్ సైన్స్), అరుణ కిరణ్ (మేథ్స్ 98), నందు శ్రీకుమార్ (99 సైన్స్). ప్రిన్సిపాల్ జాన్ జార్జ్ మరియు, ప్రెజిడెంట్ ఎస్ఎంసి ఫాజల్ ఉర్ రెహ్మాన్, స్టూడెంట్స్ని అభినందించారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







