నిజ్వా ఇండియన్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
- May 31, 2018
మస్కట్: నిజ్వా ఇండియన్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపించారు. 52 మంది విద్యార్థుల్లో 32 మంది డిస్టింక్షన్లో పాస్ కాగా, 46 శాతం మందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. 94.4 శాతం మార్కులతో అర్చా దిలీప్ కుమార్ టాప్ ప్లేస్ దక్కించుకోగా, నందు శ్రీకుమార్ (93.4 శాతంతో) రెండో ప్లేస్ దక్కించుకోవడం జరిగింది. మార్వా ఫాజెల్, ఫాసిత్, ఎలియాస్ మాథ్యూ మూడో స్థానం దక్కించుకున్నారు. సబ్జెక్ట్ టాపర్స్ - మర్వా ఫాజెల్ (95 ఇంగ్లీష్, 97 మలయాళం), శ్రీనిధి (956 హిందీ, 97 సోషల్), షమ్మామ్మా (91 అరబిక్), ఫాసిత్ (97 సోషల్ సైన్స్), అరుణ కిరణ్ (మేథ్స్ 98), నందు శ్రీకుమార్ (99 సైన్స్). ప్రిన్సిపాల్ జాన్ జార్జ్ మరియు, ప్రెజిడెంట్ ఎస్ఎంసి ఫాజల్ ఉర్ రెహ్మాన్, స్టూడెంట్స్ని అభినందించారు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







