నిజ్వా ఇండియన్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
- May 31, 2018మస్కట్: నిజ్వా ఇండియన్ స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపించారు. 52 మంది విద్యార్థుల్లో 32 మంది డిస్టింక్షన్లో పాస్ కాగా, 46 శాతం మందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. 94.4 శాతం మార్కులతో అర్చా దిలీప్ కుమార్ టాప్ ప్లేస్ దక్కించుకోగా, నందు శ్రీకుమార్ (93.4 శాతంతో) రెండో ప్లేస్ దక్కించుకోవడం జరిగింది. మార్వా ఫాజెల్, ఫాసిత్, ఎలియాస్ మాథ్యూ మూడో స్థానం దక్కించుకున్నారు. సబ్జెక్ట్ టాపర్స్ - మర్వా ఫాజెల్ (95 ఇంగ్లీష్, 97 మలయాళం), శ్రీనిధి (956 హిందీ, 97 సోషల్), షమ్మామ్మా (91 అరబిక్), ఫాసిత్ (97 సోషల్ సైన్స్), అరుణ కిరణ్ (మేథ్స్ 98), నందు శ్రీకుమార్ (99 సైన్స్). ప్రిన్సిపాల్ జాన్ జార్జ్ మరియు, ప్రెజిడెంట్ ఎస్ఎంసి ఫాజల్ ఉర్ రెహ్మాన్, స్టూడెంట్స్ని అభినందించారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం