బహ్రెయిన్:పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో మినిస్ట్రీ హెల్త్ అలర్ట్
- June 02, 2018బహ్రెయిన్:ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల నుంచి 50 డిగ్రీలకు చేరుకుంటున్న దరిమిలా, మినిస్ట్రీ హెల్త్ అలర్ట్ని జారీ చేసింది. కార్లలోంచి గాసియస్ సబ్స్టాన్సెస్, లైటర్స్, సాఫ్ట్ డ్రింక్స్, పెర్ఫ్యూమ్స్, బ్యాటరీ డివైజ్లను తొలగించాల్సిందిగా సూచనల్లో పేర్కొంది మినిస్ట్రీ. నీటిని అలాగే ఫ్లూయిడ్స్ని ఎక్కువగా తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చని మినిస్ట్రీ పేర్కొంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు డైరెక్ట్ సన్లైట్కి ఎక్స్పోజ్ అవడం మంచిది కాదని మినిస్ట్రీ తెలిపింది. వాటర్హీటర్లను ఉపయోగించడం, ఎలక్ట్రిసిటీ మీటర్స్పై ప్రెజర్ ఎక్కువయ్యేలా వ్యవహరించడం తగదని మినిస్ట్రీ సూచించింది. పక్షులు, జంతువులకు ఉపయోగపడేలా ఫెన్సెస్, బాల్కనీస్లో నీటిని అందుబాటులో వుంచాలని పేర్కొంది మినిస్ట్రీ.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు