బహ్రెయిన్:ఆరుగురు టెర్రర్ సస్పెక్ట్స్కి జీవిత ఖైదు
- June 02, 2018బహ్రెయిన్:ఫోర్త్ హై క్రిమినల్ కోర్టు, ఆరుగురు టెర్రర్ అనుమానితులకు జీవిత ఖైదు విధించింది. పేలుళ్ళకు ప్రయత్నించినట్లు వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ అడ్వొకేట్ జనరల్ ఛాన్సలర్ అహ్మద్ అల్ హుమైదీ ఈ విషయాన్ని వెల్లడించారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ (సిఐడి) నుంచి అందిన నోటిఫికేషన్ నేపథ్యంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసు విచారణ చేపట్టింది. డెరాజ్లో నిర్వహించిన అనధికార ర్యాలీలో కొందరు దుండగులు బాంబులు పేల్చగా, ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్ గాయపడ్డారు. ఈ నేపథ్యంలో విచారణ జరగగా, ఈ కేసులో ఆరుగురు అనుమానితుల్ని గుర్తించారు. ఈ ఘటనకు వారే బాధ్యులుగా నిర్ధారించడం జరిగింది.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్