జర్మనీలో టిఆర్ఎస్ పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు
- June 05, 2018
జర్మనీ:గత జనవరిలొ టీఆరెఎస్ ఎన్నారై సమన్వయకర్త మహేష్ బిగాల గారు యూరొప్ పర్యటించినప్పుడు టీఆరెస్ జర్మని తాత్కలిక కమిటీని ఏర్పాటు చేసారు.మహేష్ బిగాల మాట్లాడుతూ జర్మనీ యూరోప్ లో పెద్ద దేశమని సీఎం కెసిఆర్ గారి ఫెడరల్ ఫ్రంట్ పైన చర్చ మొదలుపెట్టాలని అన్నారు.టీఆరెస్ ఎన్నారై అడ్వైసర్ ఎం పి కవిత గారితో చర్చించి టీఆరెస్ జర్మని శాఖ పూర్తి స్థాయి కమిటీని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







