ఈద్ అల్ ఫితర్ కానుక: నెల రోజుల బోనస్ సేలరీ
- June 06, 2018
అజ్మన్, అబుదాబీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైరీలకు ఒక నెల బోనస్ సేలరీ (బేసిక్) అందించడం ప్రారంభించారు. యూఏఈ ఫౌండింగ్ ఫాదర్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ 100వ బర్త్ యానివర్సరీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ (అబుదాబీ), ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మే నెల మొదటి వారంలో చేసిన సూచనల మేరకు, ఉద్యోగులకు రిటైరీలకు బోనస్ అందించడం జరిగింది. అదనంగా అజ్మన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇదే తరహా డెసిషన్ని ఈద్ అల్ ఫితర్కి ముందు అమల్లోకి తీసుకొస్తోంది. ఉమ్ అల్ కువైన్ కూడా సేలరీని బోనస్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైరీలకు బుధవారం నుంచి అందించనుంది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







