ఈద్ అల్ ఫితర్ కానుక: నెల రోజుల బోనస్ సేలరీ
- June 06, 2018
అజ్మన్, అబుదాబీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్స్ ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైరీలకు ఒక నెల బోనస్ సేలరీ (బేసిక్) అందించడం ప్రారంభించారు. యూఏఈ ఫౌండింగ్ ఫాదర్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ 100వ బర్త్ యానివర్సరీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ (అబుదాబీ), ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మే నెల మొదటి వారంలో చేసిన సూచనల మేరకు, ఉద్యోగులకు రిటైరీలకు బోనస్ అందించడం జరిగింది. అదనంగా అజ్మన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇదే తరహా డెసిషన్ని ఈద్ అల్ ఫితర్కి ముందు అమల్లోకి తీసుకొస్తోంది. ఉమ్ అల్ కువైన్ కూడా సేలరీని బోనస్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైరీలకు బుధవారం నుంచి అందించనుంది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







