'యుద్ధ భూమి' సినిమా సెన్సార్ పూర్తి..

- June 06, 2018 , by Maagulf
'యుద్ధ భూమి' సినిమా సెన్సార్ పూర్తి..

సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో మలయాళం లో తెరకెక్కిన చిత్రం '1971 బియాండ్ బోర్డర్స్'. గత ఏడాది మలయాళం లో ఈ మూవీ విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం లో అల్లు శిరీష్ సోల్జర్ పాత్రలో కనిపించాడు. 1970కి ముందు ఇండియా బార్డర్‌లో ఏం జరిగింది ? అన్న ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. ఇప్పుడు ఈ మూవీ యుద్ధ భూమి పేరుతో తెలుగులో జూన్ 22న విడుదల కాబోతుంది.

ఈ సందర్బంగా ఈ చిత్ర సెన్సార్ పూర్తి అయ్యింది. ఈ చిత్రానికి మేజర్ రవి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని జాష్ రాజ్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్స్ పై ఏయన్ బాలాజీ తెలుగులోకి అనువాదించారు. ఈ చిత్రానికి సిద్ధార్ద్ విపిన్ సంగీతం సమకూర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com