బ్రిటన్:గురుద్వారా, మసీదుకు నిప్పు
- June 06, 2018
లండన్, జూన్ 6: బ్రిటన్లో ప్రార్థనా మందిరాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. లీడ్స్ జిల్లాలోని బీస్టన్ పట్టణంలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవాము జామున సుమారు 4 గంటల సమయంలో జామియా మసీదుతోపాటు ఓ గురుద్వారాను తగులబెట్టారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈ ఘటనలు జరిగాయి. స్థానికులు ఈ మంటలను గమనించి అగ్నిమాపక, పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో... వాటిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. ఈ దుశ్చర్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే విద్వేష భావంతోనే ప్రార్థనా మందిరాలకు నిప్పు పెట్టి ఉంటారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







