బ్రిటన్:గురుద్వారా, మసీదుకు నిప్పు
- June 06, 2018
లండన్, జూన్ 6: బ్రిటన్లో ప్రార్థనా మందిరాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. లీడ్స్ జిల్లాలోని బీస్టన్ పట్టణంలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవాము జామున సుమారు 4 గంటల సమయంలో జామియా మసీదుతోపాటు ఓ గురుద్వారాను తగులబెట్టారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈ ఘటనలు జరిగాయి. స్థానికులు ఈ మంటలను గమనించి అగ్నిమాపక, పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో... వాటిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. ఈ దుశ్చర్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే విద్వేష భావంతోనే ప్రార్థనా మందిరాలకు నిప్పు పెట్టి ఉంటారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..







