బ్రిటన్:గురుద్వారా, మసీదుకు నిప్పు
- June 06, 2018
లండన్, జూన్ 6: బ్రిటన్లో ప్రార్థనా మందిరాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. లీడ్స్ జిల్లాలోని బీస్టన్ పట్టణంలో స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవాము జామున సుమారు 4 గంటల సమయంలో జామియా మసీదుతోపాటు ఓ గురుద్వారాను తగులబెట్టారు. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఈ ఘటనలు జరిగాయి. స్థానికులు ఈ మంటలను గమనించి అగ్నిమాపక, పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో... వాటిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టమూ జరగలేదు. ఈ దుశ్చర్యలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే విద్వేష భావంతోనే ప్రార్థనా మందిరాలకు నిప్పు పెట్టి ఉంటారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..