బహ్రెయిన్:ఫుట్ బాల్ స్టేడియంకి శంకుస్థాపన
- June 08, 2018
బహ్రెయిన్:యూత్ అండ్ స్పోర్ట్స్ ఎఫైర్స్ మినిస్ట్రీ, కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా డైరెక్టివ్స్ నేపథ్యంలో ఫుట్బాల్ స్టేడియం శంకుస్థాపన చేపట్టింది. యూత్ అండ్ స్పోర్ట్స్ ఎఫైర్స్ మినిస్టర్ హిషామ్ అల్ జౌదార్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్ అల్ హస్సామ్ క్లబ్ కోసం ఈ స్టేడియంని ఏర్పాటు చేస్తున్నారు. బహ్రెయిన్లో ఫుట్బాల్ క్రీడకు మరింత వన్నె తెచ్చే దిశగా ఈ ఫుట్బాల్ స్టేడియం ఉపయోగపడ్తుందని అల్ జౌదార్ అభిప్రాయపడ్డారు. బహ్రెయిన్ యువతకు స్పోర్ట్స్ రంగంలో చేయూతనందించేందుకు కింగ్ హమాద్ తీసుకుంటున్న చొరవను అద్భుతమని ఎంపీ బు మజీద్ కొనియాడారు. ఉమ్ అల్ హస్సామ్ క్లబ్ ఛైర్మన్ డాక్టర్ హిషామ్ అబ్దుల్రహ్మాన్ అల్ బినాలి మాట్లాడుతూ, ఫుట్బాల్ స్టేడియం శంకుస్థాపనకు రావడం ద్వారా నేషనల్ క్లబ్స్కి ఆయన మద్దతు స్పష్టమయ్యిందని అన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









