బహ్రెయిన్:ఫుట్ బాల్ స్టేడియంకి శంకుస్థాపన
- June 08, 2018
బహ్రెయిన్:యూత్ అండ్ స్పోర్ట్స్ ఎఫైర్స్ మినిస్ట్రీ, కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా డైరెక్టివ్స్ నేపథ్యంలో ఫుట్బాల్ స్టేడియం శంకుస్థాపన చేపట్టింది. యూత్ అండ్ స్పోర్ట్స్ ఎఫైర్స్ మినిస్టర్ హిషామ్ అల్ జౌదార్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్ అల్ హస్సామ్ క్లబ్ కోసం ఈ స్టేడియంని ఏర్పాటు చేస్తున్నారు. బహ్రెయిన్లో ఫుట్బాల్ క్రీడకు మరింత వన్నె తెచ్చే దిశగా ఈ ఫుట్బాల్ స్టేడియం ఉపయోగపడ్తుందని అల్ జౌదార్ అభిప్రాయపడ్డారు. బహ్రెయిన్ యువతకు స్పోర్ట్స్ రంగంలో చేయూతనందించేందుకు కింగ్ హమాద్ తీసుకుంటున్న చొరవను అద్భుతమని ఎంపీ బు మజీద్ కొనియాడారు. ఉమ్ అల్ హస్సామ్ క్లబ్ ఛైర్మన్ డాక్టర్ హిషామ్ అబ్దుల్రహ్మాన్ అల్ బినాలి మాట్లాడుతూ, ఫుట్బాల్ స్టేడియం శంకుస్థాపనకు రావడం ద్వారా నేషనల్ క్లబ్స్కి ఆయన మద్దతు స్పష్టమయ్యిందని అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..