ఈద్ నేపథ్యంలో 353 ఖైదీలకు క్షమాభిక్ష
- June 13, 2018
మస్కట్:ఒమన్ సుప్రీమ్ కమాండర్ సుల్తాన్ కబూస్ బిన్ సైద్, 353 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు ఈద్ సందర్భంగా. ఈ విషయాన్ని రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. క్షమాభిక్ష పొందిన 353 మందిలో 133 మంది వలసదారులేనని, వివిధ దేశాలకు చెందిన వలసదారులు ఇందులో వున్నారనీ, వీరంతా వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారని రాయల్ ఒమన్ పోలీస్ వర్గాలు వివరించాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..