గాడిదలను చంపేసి..చర్మాలను వలిచి...
- June 15, 2018
చైనాలో పెద్ద ఎత్తున గాడిద చర్మాలకు ఉన్న ఢిమాండ్ గాడిదలకు శాపంగా మారింది. అమానుషంగా గాడిదలను చంపి వాటి చర్మలను వలిచి చైనాకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ఇలా వాటిని చంపడంఫై వన్యప్రాణి హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున్న నిరసనకు సిద్ధమైపోయాయి. ఆఫ్రికా దేశాలు, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా దేశాల నుంచి పెద్ద ఎత్తున గాడిదల చర్మాలు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. అయితే వీటికి చైనీయులు వివిధ రకలైన సంప్రదాయ వస్తువులలో వీటి చర్మాలను వాడుతారు. గాడిద చర్మాలను ఉడికించి ‘ఎజావో’ అనే ద్రావణాన్ని తయారు చేస్తారు. దీనికి చైనాలో విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఆఫ్రికాలోని పలు దేశాల స్మగ్లర్లు గాడిద చర్మాలను అక్రమంగా రవాణా చైనాకు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం







