గాడిదలను చంపేసి..చర్మాలను వలిచి...

- June 15, 2018 , by Maagulf
గాడిదలను చంపేసి..చర్మాలను వలిచి...

చైనాలో పెద్ద ఎత్తున గాడిద చర్మాలకు  ఉన్న ఢిమాండ్ గాడిదలకు శాపంగా మారింది. అమానుషంగా గాడిదలను చంపి వాటి చర్మలను వలిచి  చైనాకు  ఎగుమతి  చేస్తున్నారు.  అయితే ఇలా వాటిని చంపడంఫై వన్యప్రాణి హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున్న నిరసనకు సిద్ధమైపోయాయి.   ఆఫ్రికా దేశాలు, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా దేశాల నుంచి పెద్ద ఎత్తున గాడిదల చర్మాలు చైనాకు ఎగుమతి  అవుతున్నాయి. అయితే  వీటికి   చైనీయులు వివిధ రకలైన సంప్రదాయ వస్తువులలో వీటి చర్మాలను వాడుతారు. గాడిద చర్మాలను ఉడికించి ‘ఎజావో’  అనే ద్రావణాన్ని తయారు చేస్తారు. దీనికి చైనాలో విపరీతమైన డిమాండ్‌ ఉంది. దీంతో ఆఫ్రికాలోని పలు దేశాల స్మగ్లర్లు గాడిద చర్మాలను అక్రమంగా రవాణా చైనాకు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com