గాడిదలను చంపేసి..చర్మాలను వలిచి...
- June 15, 2018
చైనాలో పెద్ద ఎత్తున గాడిద చర్మాలకు ఉన్న ఢిమాండ్ గాడిదలకు శాపంగా మారింది. అమానుషంగా గాడిదలను చంపి వాటి చర్మలను వలిచి చైనాకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ఇలా వాటిని చంపడంఫై వన్యప్రాణి హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున్న నిరసనకు సిద్ధమైపోయాయి. ఆఫ్రికా దేశాలు, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా దేశాల నుంచి పెద్ద ఎత్తున గాడిదల చర్మాలు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. అయితే వీటికి చైనీయులు వివిధ రకలైన సంప్రదాయ వస్తువులలో వీటి చర్మాలను వాడుతారు. గాడిద చర్మాలను ఉడికించి ‘ఎజావో’ అనే ద్రావణాన్ని తయారు చేస్తారు. దీనికి చైనాలో విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఆఫ్రికాలోని పలు దేశాల స్మగ్లర్లు గాడిద చర్మాలను అక్రమంగా రవాణా చైనాకు చేస్తున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







