గాడిదలను చంపేసి..చర్మాలను వలిచి...
- June 15, 2018చైనాలో పెద్ద ఎత్తున గాడిద చర్మాలకు ఉన్న ఢిమాండ్ గాడిదలకు శాపంగా మారింది. అమానుషంగా గాడిదలను చంపి వాటి చర్మలను వలిచి చైనాకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ఇలా వాటిని చంపడంఫై వన్యప్రాణి హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున్న నిరసనకు సిద్ధమైపోయాయి. ఆఫ్రికా దేశాలు, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా దేశాల నుంచి పెద్ద ఎత్తున గాడిదల చర్మాలు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. అయితే వీటికి చైనీయులు వివిధ రకలైన సంప్రదాయ వస్తువులలో వీటి చర్మాలను వాడుతారు. గాడిద చర్మాలను ఉడికించి ‘ఎజావో’ అనే ద్రావణాన్ని తయారు చేస్తారు. దీనికి చైనాలో విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఆఫ్రికాలోని పలు దేశాల స్మగ్లర్లు గాడిద చర్మాలను అక్రమంగా రవాణా చైనాకు చేస్తున్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్