నైజీరియా:ఆత్మహుతి దాడులు..31 మంది మృతి
- June 17, 2018
నైజిరియాలో బొకోహరమ్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 31 మంది మృతిచెందారు. శనివారం నైజిరియాలోని డామ్బోవ పట్టణంలో ఈద్ ప్రార్థనలు నిర్వహించి తిరిగి వస్తున్న ప్రజలను లక్ష్యంగా చేసుకొని దాడి జరిగింది. ఆత్మాహుతి దాడిలో కంటే తర్వాత జరిగిన రాకెట్ల దాడిలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.తొలుత ఆత్మాహుతి దాడిని నిర్వహించిన ఉగ్రవాదులు తర్వాత అక్కడ చేరిన ప్రజలపై రాకెట్స్తో దాడి చేశారు. దీంతో క్షతగాత్రుల సంఖ్య పెరిగింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!