నైజీరియా:ఆత్మహుతి దాడులు..31 మంది మృతి
- June 17, 2018నైజిరియాలో బొకోహరమ్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 31 మంది మృతిచెందారు. శనివారం నైజిరియాలోని డామ్బోవ పట్టణంలో ఈద్ ప్రార్థనలు నిర్వహించి తిరిగి వస్తున్న ప్రజలను లక్ష్యంగా చేసుకొని దాడి జరిగింది. ఆత్మాహుతి దాడిలో కంటే తర్వాత జరిగిన రాకెట్ల దాడిలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.తొలుత ఆత్మాహుతి దాడిని నిర్వహించిన ఉగ్రవాదులు తర్వాత అక్కడ చేరిన ప్రజలపై రాకెట్స్తో దాడి చేశారు. దీంతో క్షతగాత్రుల సంఖ్య పెరిగింది.
తాజా వార్తలు
- సోనియాతో రేవంత్ భేటి..
- ఎన్నికల ఫలితాలకు ముందు 2 రోజులు మోడీ ధ్యానం..ఈసారి ఎక్కడంటే..!
- కీరవాణి వ్యవహారం పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- కవితకు దొరకని ఊరట.. బెయిల్పై తీర్పు రిజర్వ్
- కొరియా చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు
- $3 మిలియన్ బహుమతి': సెల్ఫ్ డ్రైవింగ్ ఛాలెంజ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
- యూఏఈలో ప్రీ-మారిటల్ స్క్రీనింగ్ తప్పనిసరి..!
- ఒమన్లోని భారతీయ ప్రవాసుల కీలక డాక్యుమెంట్స్ డిజిటలైజ్..!
- సివిల్ IDని జారీకి లంచం.. PACI అధికారికి భారీ జరిమానా
- 45కి పెరిగిన రఫాలో మరణించిన వారి సంఖ్య