నైజీరియా:ఆత్మహుతి దాడులు..31 మంది మృతి
- June 17, 2018
నైజిరియాలో బొకోహరమ్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు తెగబడ్డారు. ఈ దాడుల్లో 31 మంది మృతిచెందారు. శనివారం నైజిరియాలోని డామ్బోవ పట్టణంలో ఈద్ ప్రార్థనలు నిర్వహించి తిరిగి వస్తున్న ప్రజలను లక్ష్యంగా చేసుకొని దాడి జరిగింది. ఆత్మాహుతి దాడిలో కంటే తర్వాత జరిగిన రాకెట్ల దాడిలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.తొలుత ఆత్మాహుతి దాడిని నిర్వహించిన ఉగ్రవాదులు తర్వాత అక్కడ చేరిన ప్రజలపై రాకెట్స్తో దాడి చేశారు. దీంతో క్షతగాత్రుల సంఖ్య పెరిగింది.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







