మలబద్దకం సమస్యకు చిట్కా...
- June 17, 2018చాలా మంది మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్నవారు మరుగుదొడ్డికి వెళ్లినా గంటల తరబడి అలానే కూర్చుండిపోతారు. ఈ సమస్య ఇటీవలి కాలంలో పెక్కుమందిలో ఎక్కువైపోయింది.
ఈ సమస్యతో బాధపడేవారికి రోజూ సరిగ్గా మలం బయటకు విసర్జన కాదు. ఈ కారణంగా కడుపు నొప్పి, గ్యాస్, జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీంతో అవి ఇతర అనారోగ్యాలకు దారితీస్తాయి. ఇలాంటి వారు ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడాలంటే... అద్భుతమైన చిన్నపాటి చిట్కాను పాటిస్తే చాలు.
ఆ టిప్ ఏంటంటే.. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపాలి. ఈ మిశ్రమాన్ని పరగడుపున తాగేయండి. దీంతో పేగుల్లో ఉండే మలం, వ్యర్థాలు బయటికి వచ్చేస్తాయి. వెంటనే విరేచనం అవుతుంది. ఆ తర్వాత రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ మిశ్రమం తాగితే చాలు, మలబద్దకం సమస్య జీవితంలో మళ్లీ ఎన్నటికీ ఉత్పన్నంకాదు.
తాజా వార్తలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం