ఈ నెల 21న 'పేపర్ బోయ్' ఫస్ట్ లుక్
- June 18, 2018
ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్, గౌతం నంద లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన సంపత్ నంది తన నిర్మాణంలో సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఇప్పటికే ఓ పక్క డైరక్షన్ చేస్తూ నిర్మాతగా గాలిపటం సినిమా తీసిన సంపత్ నంది ఇప్పుడు నూతన దర్శకుడు జయశంకర్ ను పరిచయం చేస్తూ పేపర్ బోయ్ సినిమా చేస్తున్నాడు. ఆయన సొంత నిర్మాణ సంస్థ "సంపత్ నంది టీం వర్క్స్", ప్రచిత్ర క్రియేషన్స్-బి.ఎల్.ఎన్ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ "పేపర్ బోయ్ ను నిర్మించనున్నారు. ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ లుక్ ను ఈ నెల 21 వ తేదిన విడుదల చేయనుంది ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కళ: రాజీవ్ నాయర్, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల, నిర్మాతలు: సంపత్ నంది-వెంకట్-నరసింహ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు: సంపత్ నంది, దర్శకత్వం: జయశంకర్!
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







