సిరియాలో వైమానిక దాడులు, 52 మంది మృతి
- June 18, 2018
సిరియాలో మారణ హోమం ఆగడం లేదు. తూర్పు సిరియాలో సోమవారం వైమానిక దాడులు జరిగాయి. ఇందులో 52 మంది బలయ్యారు. వీరంతా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ తరఫున పోరాడుతున్నవారే. మృతి చెందినవారిలో 30 మంది ఇరాక్ సైనికులున్నారు. మరో 16 మంది సిరియా జవాన్లు, స్థానిక పౌర సైనికులు ఉన్నారు. మిగతా ఆరుగురి వివరాలు తెలియరాలేదు. ఈ దాడి వెనుక తామే ఉన్నామన్న సిరియా ఆరోపణను అమెరికా సంకీర్ణ సేనలు తోసిపుచ్చాయి
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!