సిరియాలో వైమానిక దాడులు, 52 మంది మృతి
- June 18, 2018
సిరియాలో మారణ హోమం ఆగడం లేదు. తూర్పు సిరియాలో సోమవారం వైమానిక దాడులు జరిగాయి. ఇందులో 52 మంది బలయ్యారు. వీరంతా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ తరఫున పోరాడుతున్నవారే. మృతి చెందినవారిలో 30 మంది ఇరాక్ సైనికులున్నారు. మరో 16 మంది సిరియా జవాన్లు, స్థానిక పౌర సైనికులు ఉన్నారు. మిగతా ఆరుగురి వివరాలు తెలియరాలేదు. ఈ దాడి వెనుక తామే ఉన్నామన్న సిరియా ఆరోపణను అమెరికా సంకీర్ణ సేనలు తోసిపుచ్చాయి
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







