సిరియాలో వైమానిక దాడులు, 52 మంది మృతి
- June 18, 2018
సిరియాలో మారణ హోమం ఆగడం లేదు. తూర్పు సిరియాలో సోమవారం వైమానిక దాడులు జరిగాయి. ఇందులో 52 మంది బలయ్యారు. వీరంతా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ తరఫున పోరాడుతున్నవారే. మృతి చెందినవారిలో 30 మంది ఇరాక్ సైనికులున్నారు. మరో 16 మంది సిరియా జవాన్లు, స్థానిక పౌర సైనికులు ఉన్నారు. మిగతా ఆరుగురి వివరాలు తెలియరాలేదు. ఈ దాడి వెనుక తామే ఉన్నామన్న సిరియా ఆరోపణను అమెరికా సంకీర్ణ సేనలు తోసిపుచ్చాయి
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







