పాక్ను చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా!
- June 23, 2018
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను భారత్ చిత్తు చిత్తుగా ఓడించింది. శనివారం జరిగిన మొదటి ఛాంపియన్స్ ట్రోఫీలో పురుషుల హాకీ జట్టు పాకిస్థాన్ ను 4-0 గోల్స్ తేడాతో భారత్ ఓడించింది. గోల్స్ మీద గోల్స్ చేస్తూ ప్రత్యర్థి పాక్ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులనీరు తాగించారు భారత క్రీడాకారులు. ప్రపంచంలో మేటి ఆరు జట్లు బరిలో దిగే ఛాంపియన్స్ టోర్నీ ఆరంభ మ్యాచ్లో గెలిచిన భారత్.. ప్రత్యర్థి పాకిస్థాన్ కు తమ సత్తా చూపించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..