కూర్చుని నీరు త్రాగితే ఆరోగ్యానికి మంచిది.!
- June 24, 2018
నీరు త్రాగేటప్పుడు కూర్చుని త్రాగాలి. ఇలా చేస్తే శరీరంలోని అన్ని భాగాలకు, కణాలకు, కండరాలకు నీరు సమంగా అందుతుంది. నీళ్లను కూర్చుని త్రాగడం వలన మూత్రపిండాలు కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి. నిలబడి త్రాగినపుడు ఎక్కువా శాతం నీరు ఎముకలకు చేరిపోయ అనారోగ్యానికి గురికాన్నురని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే నీటిని ఒకేసారి మెుత్తంగా త్రాగడం మంచిది కాదు. గోరువెచ్చని నీటిని అప్పుడప్పుడు త్రాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. చల్లని నీరు త్రాగడం వలన జీర్ణక్రియ, రక్తప్రసరణ వ్యవస్థల పనితీరు మందగిస్తుంది. అలాకాకుండా కాస్త వేడిగా ఉన్ననీరు లేదా గోరువెచ్చగా ఉండే నీరు తీసుకుంటే రక్తనాళాల శుద్ధి, శరీరంలోని కొవ్వు పదార్థాలు తొలగిపోయేందుకు దోహదపడుతాయి.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







