లోయలో పడ్డ బస్సు.. 20 మంది మృతి
- July 01, 2018
బస్సు లోయలో పడిన ఘటనలో 20 మంద వ్యక్తులు చనిపోయారు. ఈ విషాద సంఘటన ఉత్తరాఖండ్లో చోటుచేసుకుంది. పౌరిగర్వాల్ జిల్లా నానిదండ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కొండప్రాంతం నుంచి అదుపుతప్పి లోయలో పడిపోయింది. 20 మంది చనిపోగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం. సంఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్