7 మిలియన్ దిర్హామ్లు గెల్చుకున్న భారత వలసదారుడు
- July 03, 2018_1530622782.jpg)
అబుదాబీలో నివసిస్తోన్న బారతీయ వలసదారుడొకరు 7 మిలియన్ దిర్హామ్లను అబుదాబీ రఫాలెలో గెల్చుకున్నారు. తోజో మాథ్యూ అనే వ్యక్తికి ఈ అదృష్టం దక్కింది. బిగ్ టిక్కెట్ అబుదాబీ రఫాలెలో మాథ్యూ కొనుగోలు చేసిన టిక్కెట్ నెంబర్ 075171కు ఈ బంపర్ ప్రైజ్ తగిలింది. మరో తొమ్మిది మందికి ఈ లాటరీలో చెరో 100,000 దిర్హామ్ల బహుమతులు దక్కాయి. వీరిలో ఐదుగురు భారతీయులు, ఒకరు పాకిస్తానీ, మరొకరు కువైటీ వున్నారు. ఇదిలా వుంటే భారతీయ వలసదారుడు ఇక్లాక్ కమిల్ ఖురేషి, బీఎండబ్ల్యూ సిరీస్ 2 కారుని గెల్చుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..