సౌదీ అరేబియా:ఫుడ్ వేస్ట్ చేస్తే 1,000 సౌదీ రియాల్స్ జరీమానా
- July 05, 2018
సౌదీ అరేబియా:ఆహార పదార్థాల్ని వృధా చేయకుండా వుండేందుకోసం సౌదీ అరేబియాలోని ఫుడ్ బ్యాంక్, 1,000 సౌదీ రియాల్స్ని జరీమానా విధించాలనే ప్రతిపాదనను తెరపైకొచ్చింది. కిలో మొత్తానికి ఈ జరీమానా విధించాలనేది ఆ ప్రతిపాదన సారాంశం. సౌదీ అరేబియాలో 40 శాతం ఆహార పదార్థాలు వృధా అవుతున్నట్లు ఎన్విరాన్మెంట్ వాటర్ అండ్ అగ్రిక్లచర్ మినిస్ట్రీ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఫుడ్ వేస్టేజ్ ఇండెక్స్లో టాప్ ప్లేస్లో వున్నట్లు ఐక్యరాజ్య సమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎఓ) తేల్చిన దరిమిలా ఈ ప్రతిపాదనకు మద్దతు పెరుగుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







