కవాడిగూడలో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన..

- December 12, 2015 , by Maagulf
కవాడిగూడలో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన..

కవాడిగూడలో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, పద్మారావు తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరయ్యారు. కార్యక్రమంలో మంత్రి పద్మారావు మాట్లాడుతూ... డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంలో పేదల స్వప్నం సాకారమైంది. జంట నగరాల్లో లక్ష ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు. పేదల సుఖసంతోషాలతో ఉండాలన్నదే సీఎం ఆకాంక్ష అని తెలిపారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com