నీటిపై తేలే ఇళ్ళలో నివశించడం సురక్షితం పర్యావణానికి మేలు
- December 12, 2015
నీటిపై తేలియాడే గృహాలు , సముద్రం లోపల నిర్మించే భవంతుల వలన పర్యావరణానికి ,వినియోగదారులకు సురక్షితమని ప్రపంచ ద్వీపాలబివృద్ది ఉన్నతాధికారులు పేర్కొన్నారు.వీరుఎమిరేట్స్ వర్గీకరణ సంస్థ మరియు క్లెండినెస్ట్ గ్రూప్ , నీటి అడుగున భవంతుల నిర్మాణ సంస్థవారు ప్రజా పనుల మంత్రిత్వశాఖతో సోమవారం ఒక విజ్ఞాపన పత్రంపై సంతకాలను చేశారు.దీని ప్రకారం నిర్మాణ సమయంలో అత్యధిక భద్రత ప్రమాణాలను పాటించుతున్నారో లేదో అనినిరంతర నిఘా ఉంటుందన్నారు. నీటిపై తేలే సముద్ర గుర్రాలుగా పిలవబడే 3 అంతస్తుల భవనం సెలవు గృహంగా పేరు ఉంది. దుబాయ్ మారిటైమ్స్ నగరంలో నిర్మించిన మొట్టమొదటి సముద్ర గుర్రాల గృహం ఈ నెలలో జలప్రవేశం కానుంది.
తాజా వార్తలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!







