నీటిపై తేలే ఇళ్ళలో నివశించడం సురక్షితం పర్యావణానికి మేలు

- December 12, 2015 , by Maagulf
నీటిపై తేలే ఇళ్ళలో నివశించడం సురక్షితం పర్యావణానికి మేలు

 నీటిపై తేలియాడే గృహాలు , సముద్రం లోపల నిర్మించే భవంతుల వలన  పర్యావరణానికి ,వినియోగదారులకు సురక్షితమని ప్రపంచ ద్వీపాలబివృద్ది ఉన్నతాధికారులు పేర్కొన్నారు.వీరుఎమిరేట్స్ వర్గీకరణ సంస్థ మరియు క్లెండినెస్ట్ గ్రూప్ , నీటి అడుగున భవంతుల నిర్మాణ సంస్థవారు ప్రజా పనుల మంత్రిత్వశాఖతో సోమవారం ఒక విజ్ఞాపన పత్రంపై సంతకాలను చేశారు.దీని ప్రకారం నిర్మాణ సమయంలో అత్యధిక భద్రత ప్రమాణాలను పాటించుతున్నారో లేదో అనినిరంతర నిఘా ఉంటుందన్నారు. నీటిపై తేలే సముద్ర గుర్రాలుగా పిలవబడే 3 అంతస్తుల భవనం సెలవు గృహంగా పేరు ఉంది. దుబాయ్ మారిటైమ్స్ నగరంలో నిర్మించిన మొట్టమొదటి  సముద్ర గుర్రాల గృహం ఈ నెలలో జలప్రవేశం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com