అమెరికాలో మృతి చెందిన నాగార్జున మృతదేహం స్వగ్రామానికి చేరిక

- July 08, 2018 , by Maagulf
అమెరికాలో మృతి చెందిన నాగార్జున మృతదేహం స్వగ్రామానికి చేరిక

అమెరికాలో గత ఆదివారం ప్రమాదవశాత్తూ వాటర్ ఫాల్స్‌లో పడి మృతి చెందిన గోగినేని నాగార్జున మృతదేహం కృష్ణాజిల్లా గొట్టెముక్కలకు చేరుకుంది. వారం రోజుల తర్వాత మృతదేహం ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. నార్త్ కరోలినాలో చార్లెట్ వద్ద ఉన్న వాటర్ ఫాల్స్‌లో ప్రమాద వశాత్తూ పడ్డాడు నాగార్జున. మృతదేహాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి నివాళులు అర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com