అప్ఘన్ ఆర్మీ ఆపరేషన్..10 మంది పౌరులు మృతి
- July 13, 2018
కాబూల్ : తాలిబన్లను మట్టుకరిపించేందుకు ఆర్మీ చేపట్టిన ఆపరేషన్లో 10 మంది అప్ఘన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అప్ఘన్ ప్రొవిన్షియల్ కౌన్సిల్ సభ్యుడు. అజ్మల్ ఒమర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఖోగ్యాని జిల్లాలో నిన్న రాత్రి చేపట్టిన ఆర్మీ ఆపరేషన్లో జరిగిన ఎదురుకాల్పుల్లో దుకాణాల్లో నిద్రిస్తున్న గుమాస్తాలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఆర్మీ ఆపరేషన్లో ముగ్గురు అక్రమ చొరబాటు దారులను అదుపులోకి తీసుకున్నామని మరో ఉన్నతాధికారి అత్తావుల్లా తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







