'జమిలి'కి మద్దతుపలికిన రజినీకాంత్
- July 15, 2018
చెన్నై: త్వరలోనే కొత్త పార్టీ పెడుతున్నట్టు ఇటీవల ప్రకటించిన తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ తాజాగా 'ఒకదేశం-ఒకేసారి ఎన్నిక' ప్రతిపాదనపై స్పందించారు. ఇందుకు తన మద్దతు ప్రకటించారు. 'ఒకదేశం ఒకేసారి ఎన్నిక' మంచి ఆలోచనగా చెప్పారు. ఇందువల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని రజినీకాంత్ పేర్కొన్నారు.
ఏకకాలంలో పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిపేందుకు కేంద్ర చేస్తున్న కసరత్తులో భాగంగా ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను ప్రకటించాయి. 'జమిలి' ఎన్నికలకు అన్నాడీఎంకే, టీఆర్ఎస్, జేడీయూ వంటి పార్టీలు సానుకూలంగా స్పందించగా, డీఎంకే, టీడీపీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..