సైన్ బోర్డ్స్ డ్యామేజీపై మినిస్ట్రీ హెచ్చరిక
- July 17, 2018మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, సైన్ బోర్డ్స్ని డ్యామేజ్ చేయడంపై పౌరులు, నివాసితులకు హెచ్చరికలు జారీ చేసింది. సైన్ బోర్డ్స్ని ధ్వంసం చేయరాదనీ, వాటిపై ఎలాంటి స్కెచెస్ వేయరాదనీ, రాతలు సైతం చేయకూడదని మినిస్ట్రీ పేర్కొంది. వాహనదారులకు ఉపయోగపడే సైన్ బోర్డ్స్ని పాడు చేస్తే, జరీమానా తప్పవని అధికారులు పేర్కొన్నారు. ఉల్లంఘనలకు పాల్పడేవారికి 500 ఒమన్ రియాల్స్ జరీమానా విధించబడుతుంది. ఈ మేరకు మినిస్టీరియల్ డెసిషన్ నెం.155/2017లో స్పష్టంగా నిబంధనల్ని పేర్కొనడం జరిగిందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్