మునిగిపోయిన నౌకలో బంగారం కనుగొన్నారు..
- July 18, 2018రష్యా:113 ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన రష్యా యుద్ధ నౌక(దిమిత్రి డన్స్కోయ్) లో గత ఆదివారం బోలెడంత బంగారం దొరికింది. ఇప్పటి రేటు ప్రకారం దాని విలువెంతో తెలుసా.. ఏకంగా రూ.9 లక్షల కోట్లు! 1905లో రష్యాకు జపాన్కు మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ యుద్ధ నౌక సైనికులకు వేతనాలు తదితర అవసరాల కోసం 5500 పెట్టెల నిండా బంగారం తీసుకెళుతుండగా జపాన్ నౌకల దాడిలో బాగా దెబ్బతింది. ఆ తర్వాత మునిగిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు దక్షిణ కొరియా కంపెనీ షినల్ గ్రూప్ ఉలంగ్డో తీరానికి మైలు దూరంలో ఈ నౌకను కనుగొంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ