వాహనాల్ని శుభ్రంగా వుంచుకోవాలి: ఆర్ఓపి వార్నింగ్
- July 20, 2018
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్, మోటరిస్టులకు శుభ్రత విషయంలో వార్నింగ్ ఇచ్చింది. తమ కార్లను క్లీన్గా వుంచుకోవాలనీ, లేదంటే జరీమానాలు తప్పవని పేర్కొంది రాయల్ ఒమన్ పోలీస్. వాహనాల శుభ్రత గురించి వివరిస్తూ, అథారిటీస్ ఓ వీడియో విడుదల చేయడం జరిగింది. వాహనాల్ని పరిశుభ్రంగా వుంచుకోకపోవడం, వాహనాల నెంబర్ ప్లేట్ కన్పించకపోవడం సీరియస్ అఫెన్స్లుగా పరిగణింపబడ్తుందని ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు. ఉల్లంఘించినవారికి 10 ఒమన్ రియాల్స్ జరీమానా విధించబడుతుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..