చికాగో:అమ్ముతున్న శివుడి బొమ్మలపై హిందువుల ఆందోళన
- July 21, 2018
చికాగోలోని 'ఫీల్డ్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ' షోరూంలో విక్రయిస్తున్న శివుని బొమ్మలపై హిందూసంఘం సభ్యులు ఆందోళనకు దిగారు. శివుని బొమ్మలు పిల్లలు ఆడుకునే సాప్ట్టాయిస్ మాదిరిగా ఉండటంతో అమ్మకాన్ని నిలిపివేయాలని, దుకాణం నుంచి తొలగించాలని డిమాండ్ చేసారు. వీరి డిమాండ్లకు తలొగ్గిన స్టోర్ యజమాని శివుని బొమ్మల విక్రయాన్ని నిలిపివేసారు. మ్యూజియం ప్రతినిధి జాకెల్ జాన్స్టన్ మాట్లాడుతూ ఫీల్డ్ మ్యూజియం అన్ని మతాలను, సంస్కృతులను గౌరవిస్తుందన్నారు. వివాదాస్పదంగా మారిన శివుని బొమ్మలను వెంటనే తొలగిస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







