19వ ఆసియా మెన్స్ యు20 వాలీబాల్ చాంపియన్షిప్
- July 21, 2018
మనామా: ప్రపంచంలోనే బిగ్గెస్ట్ వాలీబాల్ కాంపిటీషన్స్కి రంగం సిద్ధమయ్యింది. రిఫ్ఫా స్పోర్ట్స్ సిటీలో 19వ ఆసియా మెన్స్ అండర్ 20 చాంపియన్షిప్ వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. 24 దేశాలు ఈ పోటీల్లో పాలుపంచుకుంటున్నాయి. వారం రోజులపాటు ఈ పోటీలు జరుగుతాయి. ఆసియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ (ఎడబ్ల్యుసి) ఈ పోటీల్ని నిర్హఇస్తోంది. బహ్రెయిన్ వాలీబాల్ అసోసియేషన్ సహాయ సహకారాలు అందిస్తోంది. బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్, షేక్ నాజర్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నేతృత్వంలో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇదిలా వుంటే మనామాలోని గోల్డెన్ టులిప్ హోటల్లో జనరల్ టెక్నికల్ ప్రిపరేటరీ మీటింగ్ జరిగింది. టోర్నమెంట్కి చెందిన కంట్రోల్ కమిటీ ప్రెసిడెంట్ సయీద్ దరడేరాక్షండే, ఇంటర్నేషనల్ రిఫరీ ఛాంగ్ చిన్ జాంగ్, లోకల్ ఆగర్గనైజింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జెహాద్ ఖల్ఫాన్ మరియు పలువురు అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







