గ్రీస్ అడవుల్లో దావానలం
- July 23, 2018
గ్రీస్ దేశ అడవుల్లో చెలరేగిన దావానలం 20 మంది ప్రాణాలను బలి తీసుకున్నది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది పని చేస్తున్నారు. రాజధాని ఏథెన్స్ సమీపంలో వేలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్తున్నారు. ఆచూకీ లేని 10 మంది విదేశీ టూరిస్టుల కోసం రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. దావానలం చాలా భయంకరంగా మారిందని ఫైర్ ఫైటర్లు తెలిపారు. ఏథెన్స్కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాతి రిసార్ట్లో చాలా మంది బాధితులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అడవి మంటల్లో సుమారు 104 మంది గాయపడ్డారు. ప్రధాని అలెక్సిస్ టిప్రాస్ బోస్నియా పర్యటనను రద్దు చేసుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







