రైతుబంధు చెక్ ను రైతు సమన్వయ సమితికి ఇచ్చిన TRS ఖతర్ ఉపాధ్యక్షుడు శోభన్ బందారపు
- July 23, 2018రైతు బంధు చెక్ లను తిరిగి ఇవ్వగలరన్న అని ఎన్నారైలకు TRS NRI కో ఆర్డినేటర్ శ్రీ మహేష్ బిగాల గారి పిలుపు మేరకు ఈ రోజు టి ఆర్ ఎస్ ఖతర్ ఉపాధ్యక్షుడు శోభన్ బండారపు గారు సూర్యాపేట జిల్లా లోని నాగారం గ్రామంలో తన కుటుంబానికి ఉన్న భూమికి వచ్చిన చెక్ ను తన అన్న బందారపు వెంకన్న చేతులమీదిగా మంత్రి జగ దీ శ్వ ర్ రెడ్డి గారి సమక్షంలో తుంగతూర్తే శాసన సభ్యులు శ్రీ గాదరి కిషోర్ కుమార్ రైతు సమన్వయ సమితికి ఇవ్వడం జరిగింది.దేశంలోని ఏ రాష్ట్రం లో ఇలాంటి పథకం అమలులో లేదని దీనిని తెలంగాణ రాష్ట్రం అమలు చేసినందుకు సీఎం కెసిఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ,విదేశాలలో స్థిరపడ్డ ఎన్నారైలు కూడా ఇదే విధంగా వారి పెట్టుబడిని తిరిగి ఇచ్చి తెరాస ప్రభుత్వానికి,రైతన్నకు అండగా నిలవాలని మల్లి పిలుపునిచ్చారు.
రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి, కతార్)
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!