ఏపీకి 22 వేల కోట్లు ఇస్తాం:కేంద్రమంత్రి పియూస్ గోయల్
- July 24, 2018
ఏపీకి ప్రత్యేక హోదా వల్ల 17 వేల కోట్ల రూపాయలే వస్తాయని కేంద్రమంత్రి పియూస్ గోయల్ అభిప్రాయ పడ్డారు. అందకే హోదా కంటే ఎక్కువగా సాయం చేసేందుకు.. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో 22 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.. ఇక 14వ ఆర్థిక సంఘం చెప్పినట్టు ఆర్థిక లోటు భర్తీ చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు ఆయన. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం రెవెన్యూ లోటు కింద ఇచ్చిన నిధులను రైతు రుణమాఫీకి.. విద్యుత్ సంస్థల బకాయిలకు, పెన్షన్లు మంజూరు చేయడానికి వాడుకోందని ఆయన ఆరోపించారు.
తాజా వార్తలు
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు