ఏపీకి 22 వేల కోట్లు ఇస్తాం:కేంద్రమంత్రి పియూస్ గోయల్
- July 24, 2018
ఏపీకి ప్రత్యేక హోదా వల్ల 17 వేల కోట్ల రూపాయలే వస్తాయని కేంద్రమంత్రి పియూస్ గోయల్ అభిప్రాయ పడ్డారు. అందకే హోదా కంటే ఎక్కువగా సాయం చేసేందుకు.. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో 22 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.. ఇక 14వ ఆర్థిక సంఘం చెప్పినట్టు ఆర్థిక లోటు భర్తీ చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు ఆయన. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం రెవెన్యూ లోటు కింద ఇచ్చిన నిధులను రైతు రుణమాఫీకి.. విద్యుత్ సంస్థల బకాయిలకు, పెన్షన్లు మంజూరు చేయడానికి వాడుకోందని ఆయన ఆరోపించారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







