అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి
- July 24, 2018
అమెరికాలో చదువతున్న మరో భారతీయ విద్యార్థి అదృశ్యమయ్యాడు. హైదరాబాద్కు చెందిన మీర్జా అహ్మద్ అలీ బెయిగ్ న్యూయార్క్లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అక్కడే ఓ మోబైల్ స్టోర్లోనూ పనిచేస్తున్నాడు. ఈ నెల 21న చివరిసారిగా తమతో మీర్జా అహ్మద్ అలీ బెయిగ్ మాట్లాడాడని హైదరాబాద్లో ఉంటున్న అతని కుటుంబసభ్యులు తెలిపారు. ఆ తర్వత నుంచి అతనికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. 26 ఏళ్ల అలీ.. 2015 నుంచి అమెరికాలోనే ఉంటున్నాడు. హైదరాబాద్లోనే ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అలీ.. మాస్టార్స్ పూర్తి చేసేందుకు అమెరికా వెళ్లాడు.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







