పంజాబ్ సింద్ బ్యాంకులో ఉద్యోగాలు
- July 24, 2018
ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ సింద్ బ్యాంకు పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. మేనేజర్ స్కేల్-2, ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనుంది. ఆన్ లైన్లో దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ ఆగష్టు 9, 2018
పూర్తి వివరాలు
బ్యాంక్: పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్
పోస్టు ఖాళీల సంఖ్య: 27
పోస్టు పేరు: మేనేజర్, ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
విద్యార్హతలు
మేనేజర్: ప్రభుత్వ విశ్వవిద్యాలయంచే గుర్తింపు పొందని లా కాలేజీల నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ
ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్: ఎలక్ట్రానిక్స్/ ఐటీ/ ఐటీ సిస్టమ్స్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ ఎంసీఏ
వయసు పరిమితి:
మేనేజర్: జూన్ 2018 నాటికి 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్: 30 ఏప్రిల్,2018 నాటికి 42 ఏళ్ల నుంచి 52 ఏళ్ల మధ్యలో ఉండాలి
వేతనాలు
మేనేజర్: నెలకు రూ.31705-రూ.45950/-
ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్: రూ.68680 -రూ. 76520/-
అప్లికేషన్ ఫీజు
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: రూ.150+జీఎస్టీ
మిగతావారికి (మేనేజర్): రూ.600+జీఎస్టీ
మిగతావారికి (ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్): రూ.700+జీఎస్టీ
ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..