కేటీఆర్ ఛాలెంజ్ ను స్వీకరించిన సచిన్ టెండూల్కర్
- July 28, 2018
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ పలువురు సెలబ్రిటీలకు మూడు మొక్కల చొప్పున నాటాలని ఛాలెంజ్ విసిరారు.అందులో ప్రముఖ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నారు. కాగా మంత్రి విసిరినా ఛాలెంజ్ ను స్వీకరించారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఈ మేరకు మొక్కలు నాటుతూ.. మంత్రి కేటీఆర్ కు రీట్వీట్ చేశారు.. ‘గ్రీన్ ఛాలెంజ్ కోసం నన్ను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు. ఈ సవాలు నేను స్వీకరిస్తున్నాను.. గ్రీనర్ ప్లానెట్ మన చేతుల్లో ఉంది’ అంటూ మాస్టర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఐదుగురికి నామినేట్ చేయాలంటూ సచిన్ కు సూచించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!