తేజు చిత్ర లహరికి ముహూర్తం ఫిక్స్
- August 01, 2018
వరుస పరాజయాలతో సతమతమవుతున్న సుప్రీం హీరో సాయిధర్మ తేజ్ కు అర్జంట్ గా హిట్ కావాలి.. దీని కోసం జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకునే పనిలో పడ్డాడు.. అలాగే తన మేకోవర్ ను మార్చుకునేందుకు అమెరికాలో కూడా వెళ్లాడు.. అక్కడి నుంచి ఈ నెల రెండో వారంలో తిరిగి రానున్నట్లు సమాచారం.. వచ్చిన తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వం వహించే చిత్ర లహరి మూవీ షూటింగ్ లో పాల్గొననున్నాడు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే చిత్రానికి 'బార్ అండ్ రెస్టారెంట్' అనే ట్యాగ్ లైన్ ను పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!