పారిస్:ఈఫిల్ టవర్ సందర్శన విధానంపై విమర్శలు
- August 01, 2018ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్ వద్ద జనం బారులు తీరుతున్నారు. దీంతో ఎంట్రీ కోసం కొత్త విధానాన్ని అమలు చేశారు. అయితే ఆ విధానం వల్ల పర్యాటకులు భారీగా క్యూ కట్టాల్సి వస్తోంది. ఇది సిబ్బందికి కూడా తలనొప్పిగా మారింది. దీంతో కొత్త యాక్సెస్ విధానానికి నిరసనగా బుధవారం ఈఫిల్ టవర్ సిబ్బంది బంద్ పాటించారు. దీంతో వేల సంఖ్యలో టూరిస్టులు అనేక గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది. ఏ రకమైన టికెట్ తీసుకున్నా టవర్ వద్ద ఉన్న ఎలివేటర్లను అందరూ ఎక్కేలా చర్యలు తీసుకోవాలని స్టాఫ్ డిమాండ్ చేస్తోంది. ఈఫిల్ టవర్ నిర్వహణ కోసం మొత్తం 300 మంది పనిచేస్తుంటారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు