విజయవాడ:రేపు ఆస్ట్రేలియా అడ్మిషన్స్ డే
- August 01, 2018
విజయవాడ: ఏఈసీసీ గ్లోబల్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3వ తేదీన ఎంజీ రోడ్డులోని ఫార్చ్యూన్ మురళీ పార్కు హోటల్లో ఆస్ట్రేలియా అడ్మిషన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఏఈసీసీ ఏపీ బిజినెస్ హెడ్ చైతన్య వాడపల్లి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్ట్రేలియా నుంచి 20 విశ్వవిద్యాలయాలు పాల్గొంటాయని తెలిపారు. ఒకే రోజు వారందరినీ విద్యార్థులు కలుసుకుని వారి స్పాట్ అసెస్మెంట్, ట్యూషన్ ఫీజులు, స్కాలర్షిప్స్ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఎటువంటి రుసుములు, ప్రాసెసింగ్ ఫీజులు లేకుండా నిర్వహించే ఈ సమ్మిట్లో క్వాలిఫైడ్ కౌన్సిలర్స్ పాల్గొంటారని పేర్కొన్నారు. అర్హులైన, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 89787 87855 నెంబర్ను సంప్రదించాలన్నారు.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!